![]() |
మరి కొన్ని దోసె రుచులు |
సలహాలు & సూచనలు |
తయారుచేయు విధానం
దోశపిండి పులిసిందా.. అందులో కొద్దిగా చక్కెర వేయండి. ఆ పులుపు తగ్గి.. దోశలు కమ్మగా తయారవుతాయి...
ఇడ్లీ, దోసె పిండి చేయడానికి ముందు బియ్యం కొద్దిగా వేయించి తర్వాత నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తాయి.
దోస పిండిని మిక్సీలో వేసేప్పుడు కొంచం మిగిలిన అన్నం కానీ, నానబెట్టిన అటుకులు కానీ, బొరుగులు కానీ వేస్తే దోసెలు కారకరలాడుతాయి
No comments:
Post a Comment