![]() |
మరి కొన్ని చట్నీ రుచులు |
కావలసిన పదార్థాలు
*వెలగపండు గుజ్జు - 200 గ్రా., చింతపండు - రెండు రెబ్బలు
* ఉప్పు - రుచికి తగినంత
* ఆవాలు
* మెంతులు
* ఎండుమిర్చి
* ఇంగువ
* పసుపు - తాలింపుకు తగినంత
* పచ్చిమిర్చి - 3
* నూనె / నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేయు విధానం
వెలగపండు గుజ్జులో చింతపండు, ఉప్పు కలిపి (నీరు చల్లకుండా) పేస్టు చేసుకోవాలి.
. తర్వాత నెయ్యిలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి తాలింపు వేసి, వెలగ మిశ్రమంలో కలపాలి. అతి సులభంగా తయారయ్యే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది.
No comments:
Post a Comment