![]() |
మరి కొన్ని దద్ద్యోదనం రుచులు |
కావలసిన పదార్థాలు
* మూడున్నర కప్పులు
* పెసరపప్పు: ఒకటిన్నర కప్పులు
* ఇంగువ: చిటికెడు
* ఎండుమిర్చి: మూడు
* ఆవాలు: పావు టీస్పూను
* కారం: అరటీస్పూను
* పచ్చిమిర్చి: రెండు
* కరివేపాకు: నాలుగు రెబ్బలు
* పసుపు: పావుటీస్పూను
* ఉప్పు: తగినంత
* వంకాయలు: మూడు
* బంగాళాదుంప: ఒకటి
* బీన్స్: పది
* క్యారెట్లు: రెండు
* నెయ్యి: 4 టేబుల్స్పూన్లు
తయారుచేయు విధానం
పెసరపప్పు, బియ్యం కడిగి నాననివ్వాలి.
పాన్లో నెయ్యి వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి.
ఇప్పుడు సుమారుగా లీటరు నీళ్లు పోసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి సిమ్లో ఉడికించి దించాలి.
No comments:
Post a Comment